BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
ఫిడెల్ క్యాస్ట్రో @100 : ‘ఆయన్ని నాన్న అని ఎప్పుడూ పిలవాలనిపించ లేదు’ అంటూ కుమార్తె చెప్పిన జ్ఞాపకాలు...
"ఎవరినైనా విమర్శించాలంటే కనీసం ఒక మంచి విషయం అయినా వెతకాలి. కానీ ఆయనలో అలాంటిదేదీ నాకు కనిపించడం లేదు" అని క్యాస్ట్రో కూతురు అలీనా అన్నారు.
''భగభగ మండే సూర్యుడికి అంతశక్తి ఎక్కడిది?''
సూర్యునిలోని వేర్వేరు భాగాల మధ్య ఉండే ఈ ఉష్ణోగ్రత వ్యత్యాసాలు భౌతికశాస్త్ర ప్రాథమిక నియమాలను సైతం సవాలు చేస్తున్నాయని ఆస్ట్రోఫిజిసిస్టులు చెబుతున్నారు.
‘‘విద్యార్థులకు, నాకు మధ్యలో రావడానికి మీరెవరు?’’
నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవానికి సీజేఐ హాజరుకావడాన్ని విద్యార్థులు వ్యతిరేకించిన వ్యవహారం దేశవ్యాప్త చర్చకు దారితీసింది. రాష్ట్రాల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ నిరాకరణతో పాటు, విచారణకు ఆదేశాలు జారీ చేసిన బీసీఐ.. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే వాటన్నింటినీ వెనక్కి తీసుకుంది.
తెలంగాణ: మీ భూమిని 22A జాబితాలో చేర్చితే ఏమవుతుంది?
రిజిస్ట్రేషన్ల చట్టంలోని 'సెక్షన్ 22A' ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా భూమిని ఎవరూ కొనకుండా, అమ్మకుండా నిషేధించగలదు. అంటే, ఆ భూమి రిజిస్టర్డ్ పత్రం ద్వారా బదిలీ కాదు. ఉదాహరణకు, ఒక సర్వే నంబరులో గల భూమిని ఈ 22ఏ జాబితాలో చేరిస్తే, ఇక ఆ సర్వే నంబరులో భూమి లావాదేవీలన్నీ నిలిచిపోతాయి. మరి, అలాంటప్పుడు ఏం చేయాలి?
అన్నూరు: దోమల పొగకు ఇద్దరు మృతి చెందారంటూ ఆరోపణలు, నిజంకాదన్న అధికారులు
"ఒక ప్రాంతంలో ఇళ్లలోకి దోమల నివారణ మందు పిచికారీ చేస్తున్నప్పుడు అక్కడి మహిళలు నిరసన వ్యక్తం చేయడంతో వారు అక్కడి నుంచి వెళ్లి మరో ప్రాంతంలో అదే విధంగా పిచికారీ చేశారు. అక్కడ పరిస్థితి మరింత దారుణంగా ఉంది.’’ అని మాజీ కౌన్సిలర్ ఒకరు ఆరోపించారు.
'విశ్వనాథ్ అండ్ సన్స్' రివ్యూ: సూర్య నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే..
సూర్య, మమితా బైజు ప్రధాన పాత్రల్లో, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'విశ్వనాథ్ అండ్ సన్స్' థియేటర్లలోకి వచ్చేసింది. సరోగసీ అనే సున్నితమైన అంశం చుట్టూ అల్లిన ఈ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను మెప్పించిందా?
విమాన ప్రమాదంలో మృతి చెందిన ఐరాస ఉద్యోగి కుటుంబానికి రూ. 276 కోట్ల నష్టపరిహారం..
అఫ్గానిస్తాన్, శ్రీలంక, నేపాల్, ఇథియోపియా, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో దుర్బలమైన ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి సహకారం అందించడంలో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కు మైఖేల్ ర్యాన్ ఎనలేని సేవలందించారని యూఎన్ కొనియాడింది.
పసుపులో యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయనేది నిజమేనా?
మన వంటగదుల్లో, శుభకార్యాల్లో తప్పనిసరిగా ఉండే పసుపుకు ఔషధ గుణాలు ఉన్నాయని నమ్ముతుంటారు. ఈ నమ్మకంతోనే నేడు మార్కెట్లో పసుపు ఆధారిత ఉత్పత్తుల వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే, ఈ ఖరీదైన సప్లిమెంట్లు నిజంగానే మనకు మేలు చేస్తాయా? పసుపు ఆరోగ్య ప్రయోజనాల వెనుక ఉన్న వాస్తవాలేంటి? వైద్యులు ఏం చెబుతున్నారు?
‘లాహోర్లో వాజ్పేయికి సెల్యూట్ చేయని ముషారఫ్’-కార్గిల్ చొరబాట్లకు అప్పటికే ప్లాన్ చేయడం కారణమా?
ఇటీవల విడుదలైన నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ ఈ యుద్ధాన్ని మొదటిసారిగా వైమానిక దళం (ఎయిర్ ఫోర్స్) కోణం నుంచి చిత్రీకరించింది. ఈ సిరీస్ గురించి ఇప్పుడు చాలా చర్చ జరుగుతోంది. కానీ చరిత్ర పుటల నుంచి ఒక కథ తెరపైకి వచ్చినప్పుడు దానిలో అనేక ప్రశ్నలు కూడా వినిపిస్తాయి.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్లో
ఫీచర్లు
ఆరుతరాల అరుదైన ఉమ్మడి కుటుంబం: రోజుకు బస్తా బియ్యం, పండగొస్తే 2 పొట్టేళ్లు, 20 కేజీల చికెన్.. కలిసిమెలిసి ఎలా జీవనం సాగిస్తున్నారంటే..
అనంతపురం జిల్లాలో 83 మంది ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తున్న అరుదైన ఉమ్మడి కుటుంబం కథ ఇది. రోజుకు 50 కేజీల బియ్యం వంట, ఆదివారం వస్తే పొట్టేలు కోయాల్సిందే, సరదాగా బజ్జీలు తినాలంటే 15 కేజీల పిండి సిద్ధం చేయాల్సిందే. ఆధునిక కాలంలో ఎలాంటి విభేదాలు లేకుండా వీరంతా ఎలా కలిసి ఉంటున్నారు? ఆ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే..
గదర్ పార్టీ: భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఈ గ్రూప్కు, ఇరాన్కు ఉన్న అనుబంధం ఏంటి?
"చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు తమ భద్రత కోసం ఇరాన్కు వెళ్లి అక్కడి నుంచే పోరాటాన్ని కొనసాగించేవారు. షిరాజ్లో జరిగిన ఒక ఎన్కౌంటర్ తర్వాత అంబా ప్రసాద్ తన ఎడమ చేతితోనే రివాల్వర్ను పట్టుకుని తనపై దాడి చేసిన వారిని ఎదుర్కొన్నారు’’
తాజ్మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.



























































