You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నేపాల్ ఆకస్మిక వరదలు: కొండచరియలు విరిగిపడి కూలిపోయిన ఇల్లు
నేపాల్ ఆకస్మిక వరదలు: కొండచరియలు విరిగిపడి కూలిపోయిన ఇల్లు
ప్రచురణ
నేపాల్-టిబెట్ సరిహద్దులో బుధవారం సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 162మంది చనిపోయారని, 800మందికి పైగా గల్లంతయ్యారని నేపాల్ పోలీసులు, నేపాల్ టూరిజం బోర్డు అధికారులు ప్రకటించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)