You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
వీడియో, 'కుట్టూ అతుకూ లేదు, మా కష్టం గుర్తించి ఈ జాతీయ జెండాను ఒక్కసారైనా ఎర్రకోటపై ఎగరేయాలి' , వ్యవధి 3,03
ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఈ కుటుంబం నాలుగేళ్లు కష్టపడి కుట్టూ, అతుకూ లేని జాతీయ జెండాను మగ్గంపై నేశామని చెబుతోంది. తమ కష్టానికి ఫలితం దక్కాలని ఆశపడుతోంది.
తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు.. కానీ తరువాత తాము ఒకే రక్తం పంచుకుపుట్టిన అన్నాచెల్లెళ్లమా అనే సందేహం వచ్చింది.. తరువాత ఏమైందంటే..?
"మన పుట్టుకకు కారణమైన వీర్యదాత ఎవరో తెలియనప్పుడు, ఎదురుపడే ప్రతి వ్యక్తీ మన తండ్రే కావొచ్చని అనిపిస్తుంది." వీర్య దానం ద్వారా జన్మించిన ఆర్థర్ కెర్మల్వేజిన్ చెప్పిన మాటలు ఇవి. ఆయన ఎన్నో ఏళ్లపాటు ఎక్కడికి వెళ్లినా తనకు కనిపించే ప్రతీ పురుషునిలో తన కన్నతండ్రి రూపాన్నే ఊహించుకునేవారు.
అమెరికా యుద్ధ నౌకలో ఉండలేక సైనికులు సముద్రంలోకి దూకడానికి ప్రయత్నించారా? పెంటగాన్ ఏం చెప్పింది?
బూజు పట్టిన స్నానపు గదులు, పాడైపోయిన టాయిలెట్లు, వారాల తరబడి మూతపడిన లాండ్రీలు, చాలా రోజులుగా వేడినీళ్లు రాకపోవడం, ఆహారం పరిమితంగా లభించడం వంటి సమస్యలతో అమెరికా యుద్ధనౌకలోని సైనికులు ఇబ్బంది పడుతున్నారని కాలిఫోర్నియా డెమోక్రటిక్ ఎంపీ మైక్ లెవిన్ ఎక్స్లో ట్వీట్ చేశారు.
సెల్లార్ గోడల మధ్య నుంచి బయటపడ్డ రూ. 87 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు, నాణేలు..
''అక్కడ చాలా నాణేలు, బంగారు బిస్కెట్లు ఉన్నాయి. వాటిని దాచడం దాదాపు అసాధ్యం. అంతేకాకుండా, అలా దాచుకుంటే అది దొంగతనమే అవుతుంది'' అని చెప్పారు ఆ సైట్ సూపర్వైజర్ మారియో.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునర్నిర్మాణం ఎంతవరకు వచ్చింది? ఏమేం మారబోతున్నాయో 9 ఫోటోల్లో..
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 70 శాతం పనులు పూర్తయినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ పనుల్లో భాగంగా, సికింద్రాబాద్ స్టేషన్లో ఏమేం మార్పులు రానున్నాయి? - తెలుసుకుందాం..
మొదటిసారి, ఎర్రకోటలో 'జనగణమన' కంటే ముందు 'వందేమాతరం' ఆలాపన.. దీనిపై వస్తున్న అభ్యంతరాలేంటి?
ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో, 80 ఏళ్ల సంప్రదాయంలో తొలిసారి ఓ మార్పు చోటుచేసుకుంది. ఈసారి వేడుకల్లో నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జాతీయ గీతం 'జనగణమన'కు ముందు జాతీయ గేయం 'వందేమాతరం' ఆలపించారు. ఎందుకిలా? దీనిపై వస్తున్న అభ్యంతరాలేంటి?
ఇండోనేసియా భూకంప తీవ్రత 7 ఫోటోల్లో
ఇండోనేసియాలో సంభవించిన భూకంపం కారణంగా ఇప్పటివరకు 38 మందికిపైగా మరణించినట్లు, మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు ఇండోనేసియా విపత్తు నిర్వహణ సంస్థ (బీఎన్పీబీ) వెల్లడించింది.
పింగళి వెంకయ్య: జాతీయ పతాక రూపకర్తగా ఆయన పేరు 'అధికారికంగా' కనిపించదు.. ఎందుకు?
భారత జాతీయ పతాకం రూపకల్పనలో చాలా చరిత్ర ఉంది. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ఈ పతాకం పురుడుపోసుకుంది. ఇప్పుడున్న రూపానికి రాకముందు అనేక మార్పులకు లోనయింది. అందులో పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకం ప్రధానమైనదని.. ఇప్పటి జాతీయ పతాకానికి అదే మాతృక అని.. చరిత్ర పుస్తకాల్లో చెప్తారు.
80వ స్వాతంత్య్ర వేడుకలు: ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలోని 5 కీలక అంశాలు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ, "గత 12 ఏళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. దేశ ప్రజల కృషి ఫలితంగా భారత్ ఒక పెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది" అని అన్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్లో
ఇరాన్
ఫీచర్లు
ఆరుతరాల అరుదైన ఉమ్మడి కుటుంబం: రోజుకు బస్తా బియ్యం, పండగొస్తే 2 పొట్టేళ్లు, 20 కేజీల చికెన్.. కలిసిమెలిసి ఎలా జీవనం సాగిస్తున్నారంటే..
అనంతపురం జిల్లాలో 83 మంది ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తున్న అరుదైన ఉమ్మడి కుటుంబం కథ ఇది. రోజుకు 50 కేజీల బియ్యం వంట, ఆదివారం వస్తే పొట్టేలు కోయాల్సిందే, సరదాగా బజ్జీలు తినాలంటే 15 కేజీల పిండి సిద్ధం చేయాల్సిందే. ఆధునిక కాలంలో ఎలాంటి విభేదాలు లేకుండా వీరంతా ఎలా కలిసి ఉంటున్నారు? ఆ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే..
గదర్ పార్టీ: భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఈ గ్రూప్కు, ఇరాన్కు ఉన్న అనుబంధం ఏంటి?
"చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు తమ భద్రత కోసం ఇరాన్కు వెళ్లి అక్కడి నుంచే పోరాటాన్ని కొనసాగించేవారు. షిరాజ్లో జరిగిన ఒక ఎన్కౌంటర్ తర్వాత అంబా ప్రసాద్ తన ఎడమ చేతితోనే రివాల్వర్ను పట్టుకుని తనపై దాడి చేసిన వారిని ఎదుర్కొన్నారు’’
తాజ్మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.