అస్సాం : కాంగ్రెస్ అభ్యర్థి గొగోయ్ ఓటమి
అస్సాం ప్రతిపక్ష ముఖచిత్రంగా పేరుగాంచిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఓటమి చెందినట్టు ఈసీఐ ప్రకటించింది.
జోర్హాట్ నియోజకవర్గంలో గొగోయ్పై పోటీచేసిన బీజేపీ అభ్యర్థి హితేంద్ర నాథ్ గోస్వామి 69,439 ఓట్లు సాధించగా, గొగోయ్కు 46,257 ఓట్లు మాత్రమే వచ్చాయి.